News

మార్కాపురంలో రూ.1290 కోట్ల విలువైన త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమా డైలాగ్స్.. నిజ జీవితంలో బాగుండవు అని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. పాపికొండల ప్రాంతంలో సాగుతున్న విహారయాత్రలకు తాత్కాలికంగా ...
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద వైద్య విద్యార్థుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగార ...
రాజస్థాన్ జవార్ గని రహస్యాలు.. ! రాజస్థాన్ రాష్ట్రంలోని అరావళీ పర్వత పరిసరాల్లో ఒక చిన్న ప్రాంతం జవార్. కానీ దీని ప్రాముఖ్యత ...
ముంబైలో మళ్లీ వానలు కురిశాయి. ముఖ్యంగా ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా నడకకూడా కష్టమైంది.