News

మార్కాపురంలో రూ.1290 కోట్ల విలువైన త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమా డైలాగ్స్.. నిజ జీవితంలో బాగుండవు అని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. పాపికొండల ప్రాంతంలో సాగుతున్న విహారయాత్రలకు తాత్కాలికంగా ...
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద వైద్య విద్యార్థుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగార ...
రాజస్థాన్ జవార్ గని రహస్యాలు.. ! రాజస్థాన్ రాష్ట్రంలోని అరావళీ పర్వత పరిసరాల్లో ఒక చిన్న ప్రాంతం జవార్. కానీ దీని ప్రాముఖ్యత ...
ముంబైలో మళ్లీ వానలు కురిశాయి. ముఖ్యంగా ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా నడకకూడా కష్టమైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంగా మారి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 40-50 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.
గోదావరి నీటి మట్టం పెరుగుతూ, దేవీపట్నం గండిపోశమ్మ ఆలయానికి వరద నీరు చేరింది. భక్తుల పూజా సామగ్రి సురక్షిత ప్రాంతానికి ...
వృషణాలలో వాపు అనేది ఇన్‌ఫెక్షన్, గాయాలు, ద్రవం చేరడం, లేదా నరాల సమస్యల వల్ల కలిగే అవకాశం ఉంది. వరిబీజం హెర్నియా, హైడ్రోసెల్ వంటి సమస్యలు శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.
మనలో చాలా మందికి లివర్ డ్యామేజ్ అవుతోంది. దాన్ని రిపేర్ చేయించుకోవడానికి వేలకు వేలు ఖర్చవుతోంది. కానీ ఒక మూలిక ద్వారా..
కరీంనగర్‌కు చెందిన సందీప్ గానుగ నూనె బిజినెస్ స్టార్ట్ చేశాడు. బ్యాంకు ఉద్యోగం మానేసి, సంప్రదాయ పద్ధతిలో నూనె తయారు చేస్తూ ...
కాకినాడ జిల్లా తునిలో జైలు శాఖ ఆధ్వర్యంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంక్ ప్రారంభించి, వారి ...
చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదు. కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే ...